ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఇంటర్ బోర్డు. వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారికి ఉన్న 1 నిమిషం నిబంధనను సడలించింది. ఆలస్యంగా వచ్చే వారిని కూడా అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే...
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు షురూ అయ్యాయి. నేటి నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి, రెండో సంవత్సరానికి కలిపి 9లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరం 4,78,718...
ఈనెల 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణలో ఇంటర్ సహా 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లు,పోలీసు, విద్యాశాఖ అధికారులతో సీఎస్ శాంతికుమారి...
అమరావతి : ఏపీలో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ ఏగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్, సెంకడీయర్ ఎగ్జామ్స్ మార్చి 1...
రాష్ట్రంలో వచ్చేనెల నిర్వహించే ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. ఆలస్య రుముతో చెల్లించేందుకు ఈరోజుతో ముగిస్తుంది. రూ. 3,500ఫైన్ తో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్లు...