రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు చేపట్టారు. 45 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మీనరసింహ, బిల్ కలెక్టర్ నాగరాజులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్ గా...
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ లోని డీడీ కాలనీలో నసీర్ హైమద్ అనే సివిల్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారంతో...
రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో...
పండగపూట తాగిన మత్తులో వాచ్మెన్ను హత్యచేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. నార్సింగీ పరిధిలోని మంచిరేవులలో జంగయ్య అనే వ్యక్తి.. కొత్తగా కడుతున్న బిల్డింగ్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అయితే జంగయ్య గత...
వారిద్దరూ మంచి దోస్తులు. అందుకే తాము చేసే పని కూడా ఒకేచోట చూసుకున్నారు. ఒకే గదిలో ఉంటూ, కలిసి పనిచేసుకుంటూ సరదగా గడుపుతున్నారు. పనిలో రోజూ బిజీగా ఉండే వారిద్దరూ.. ఓ రోజు...