తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. వరుస పర్యటనలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచార వేగాన్ని పెంచి...
బీఅర్ఎస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా పని చేస్తున్నారు. 25 ఏండ్లు గా మెదక్ లో బీఅర్ ఎస్ గెలుస్తూవస్తుంది. కేసీఆర్ వల్లనే రేవంత్ రెడ్డి మెదక్ కు వచ్చాడు. కేసీఆర్ మేదక్ జిల్లా...
నకిలీ విత్తనాలపై దృష్టి సారించారు పోలీసులు. తాజాగా సిద్దిపేటలో ప్యాకింగ్ లేకుండా 29 సంచుల్లో నిల్వ ఉంచిన 1450 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ ఫోర్స్,హుస్నాబాద్ పోలీసులు సీజ్ చేశారు....
సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని మేనమామ హత్య చేశాడు. అయితే అతనికి మతిస్థితిమితం లేదని తెలిసింది. ఈ ఘటన నంగునూర్ మండలం బద్ధిపడగ గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల...
అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం. చాలా శక్తివంతమైనటువంటి ఆ అమ్మకు మరింత ఆనందాన్ని విధంగా ఆ అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం...