రాజస్థాన్ జైపూర్లో ఇవాళ(మంగళవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా జిల్లా మండవార్ లో ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు....
తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి దగ్గర ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ...