హైదరాబాద్: రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం...
రాష్ట్రంలో 29 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ను కొనసాగిస్తూ,...
సూర్యాపేట : రాష్టంలో మేడారం తరువాత రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట నియోజకవర్గం లోని దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు ప్రభుత్వం భారీగా నిధులు రిలీజ్ చేసింది. వచ్చే...
సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అన్నపూర్ణగా మారింది. పంట పెట్టుబడి, 24 గంటల ఉచిత కరెంటు, సకాలంలో ఎరువులు అందిస్తుండడంతో రాష్ట్రంలో సిరులపంట పండుతున్నది. వరి కొనబోనని కేంద్రం మొండికేసినా..తానున్నాని...
హైదరాబాద్: దేశంలో ఏ నగరంలో లేనంత అభివృద్ధి హైదరాబాద్లో జరుగుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఏకకాలంలో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలతో ముందుకెళ్తున్నామన్నారు. ఎస్సార్డీపీలో భాగంగా హైదరాబాద్ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి సబితా...