పచ్చని తెలంగాణలో..చిచ్చు మొదలైంది. పదేండ్లపాటు సంతోషంగా బతికిన అన్నదాతలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పండించిన పంట చేతికిరాక..చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నారు రైతన్నలు. తాజాగా జనగామ జిల్లాకు చెందిన...
తెలంగాణలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఇవాళ్టి(గురువారం)తో ముగిసింది. 17 లోక్ సభ స్థానాలకు గాను 547 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగిసింది. ప్రధాన పార్టీల...
తెలంగాణలో ఎండలు తీవ్ర స్థాయిలో దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు భగభగమంటున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎన్ని పనులు ఉన్న సాయంత్రం చల్లబడిన తర్వాతే చూసుకుంటున్నారు తప్ప...
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 30వ తేదీన అలాగే మే నెల 3, 4 తేదీల్లో తెలంగాణలో ప్రధాని పర్యటించనున్నారు. ఈనెల 30వ తేదీన ఆందోల్లో మోదీ బహిరంగ...
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ (బుధవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా...