నిజాబాబాద్ జిల్లాలో అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్థరాత్రి ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్ని మండలం బడాపహాడ్ కు 30...
మహారాష్ట్రలోని భివండిలో నిన్న(శుక్రవారం) ఘోర ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారిపై ఓ ఆటో అతి వేగంతో దూసుళ్లి డివైడర్ను ఢీకొట్టింది. అయితే రోడ్డు దాటుతున్న యాక్టివాను తప్పించే క్రమంలో.. వేగంతో వెళ్తున్న ఆటో...
ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. మితివీగిన వేగంతో దూసుకొచ్చిన కారు రంగారెడ్డి జిల్లా నార్సింగి దగ్గర అదుపుతప్పి ఓఆర్ఆర్పై నుంచి కింద పడింది. దీంతో ఇద్దరు యువకులు మృతి...
విశాఖపట్నం పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాద్రి ఎన్టీపీసీలో ఎఫ్ జీడీ నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ దుర్ఘటన...