మెదక్: గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్తి ఈటల రాజేందర్పై 45,174 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్...
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండి పడ్డారు. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడని విమర్శించారు. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి...
హైదరాబాద్ : మాజీ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాసాని జ్ఞానేశ్వర్ను సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించి, గులాబీ కండువా కప్పారు. కాసాని జ్ఞానేశ్వర్కు అవకాశాలు ఉంటాయని...
సిద్దిపేట జిల్లా: గజ్వేల్ పట్టణంలో హుజూరాబాద్ కు చెందిన ఈటల రాజేందర్ దళిత బాధిత సంఘం ఆధ్వర్యంలో లో మీడియా సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్ లో తమాపై ఈటల అక్రమ కేసులు వేసి...
తెలంగాణ బీజేపీలో కొత్త పంచాయితీ మొదలైంది. సీట్ల కేటాయింపుపై ముఖ్య నేతల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతున్నాయి. వేములవాడ టికెట్ ను తన కుమారుడికి కేటాయించాలని మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ చెన్నమనేని...