వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. చెన్నూరు మండలం గొర్లపులయ్య వీధికి చెందిన ఉమామహేశ్వరి తన కొడుకు, కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..చెన్నూరు మండలం గొర్లపులయ్య వీధికి...
ఏపీలోని వైఎస్సార్ సీపీ తాజాగా తన ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి తాజాగా మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో పలు రకాల ఆకర్షణీయ ప్రకటనలు చేశారు. గత స్కీంను...
జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను.. టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. తాజాగా జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ(బుధవారం) ఉదయం 10 గంటలకు విడుదల...
వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు విజయవాడ రైల్వే అధికారులు స్పెషల్ భోజనం అందిస్తున్నారు. ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్ పేరుతో రూ.20 లకే నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం రైల్వే...