సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పలు చోట్లు స్వల్ప ఉద్రిక్తలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే ముగిసింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13...
ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన ఓటు వేశారు. ఇస్రో చీఫ్ సోమనాథ్ సామాన్యుల వలే క్యూలైన్లో నిల్చుండి తన ఓటు హక్కును...
భార్య డబ్బులు, ఆస్తిపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఒకవేళ కష్టసమ యంలో వాడుకున్నా..ఆ సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ...
అరుణాచల్ ప్రదేశ్లోని ఒక హైవేకు చెందిన ప్రధాన భాగం భారీగా కొండ చరియలు విరిగిపడడంతో కొట్టుకుపోయింది. దీంతో దిబంగ్ లోయతో రోడ్డు కనెక్టివిటీ తెగిపోయింది. చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ జిల్లాలోని హైవేలో...
అది దేశంలోనే అత్యంత భద్రత ఉండే తీహార్ జైలు.. కరుడుగట్టిన నేరస్తులు, గ్యాంగ్ స్టర్లను ఉంచేది అక్కడే. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో అరెస్టయిన ప్రముఖ నేతలు, వీఐపీలనూ ఖైదు చేసేదీ అక్కడే. అంత...