Wednesday, May 8, 2024
Homeజాతీయం

జాతీయం

జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్ లోని కుల్గం జిల్లాలో భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఇవాళ(మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే ఇన్ఫర్మేషన్ తో భారత భద్రతా బలగాలు...

బెంగళూరు మెట్రో రైల్ లో ముద్దులతో రెచ్చిపోయిన యువ జంట

ఎక్కడ ఉన్నామనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కొంత మంది యువతీ యువకులు. చుట్టూ జనాలు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా అసభ్య చేష్టలతో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది తమ బాయ్...

నేడు లోకసభ మూడోదశ ఎన్నికలు..!

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు మూడో విడత పోలింగ్ షురూ అయ్యింది. 11 రాష్ట్రాల్లో 93 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ...

జేడీయూ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్

సెక్స్ కుంభకోణం కేసులో ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వేలాది వీడియోలు బయటపడటంతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో జేడీయూ నేత,...

ఎయిరిండియాలో ఉచితంగా ఎంత లగేజి తీసుకెళ్లొచ్చంటే..!

ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం టాటా గ్రూప్ అధీనంలో ఉంది. టాటాల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా విధానాల్లో అనేక మార్పులు తీసుకువచ్చారు....
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics