కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సింగరేణి అధికారులు కార్మికులకు రూ. 60 లక్షల ఉచిత భీమా సౌకర్యం కల్పించినట్లు సింగరేణి డైరెక్టర్ బలరామ్ తెలిపారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా...
మన్యం వీరుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీతారామరాజు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున నిర్వస్తామని చెప్పారు. ఆయన...
రెడ్లంటే యోధులు, లీడర్లు, నాయకులు అని ఎంపీ బండి పార్థసారధి రెడ్డి అన్నారు. రెడ్లు నాడు రాజులుగా కూడా పరిపాలన సాగించారని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో...
బాల్కొండ నియోజకవర్గంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కేసీఆర్ ఉండగా అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వడని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.....
తెలంగాణ ప్రగతి ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవాచేశారు. సిద్దిపేటలో పీ.వీ. నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయనికి మంత్రులు హరీష్ రావు, తలసాని...