శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. నాలుగు రోజుల క్రితం ఎయిర్ పోర్టు రన్ వే పై చిరుత కనిపించడంతో ఎయిర్ పోర్టు అధికారులు అటవీ...
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటూ ఓ వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా మాట నిలబెట్టుకోలేదని...
కాంగ్రెస్ వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. నిత్యం ఏదొక ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు కుస్తీలు పడుతున్నారు. లోకసభ ఎన్నికల తరుణంలో అవి మరింత తీవ్రరూపం దాల్చి ఘర్షణలకు కారణం అవుతున్నాయి. తాజాగా సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారంలో...
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. రోజు రోజుకు ప్రచారంలో జోష్ పెంచుతున్నారు. ఇవాళ (గురువారం) జగిత్యాల పట్టణంలో పలు వార్డుల్లో నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 48గంటల పాటు రద్దు చేసిన నేపథ్యంలో రేపు (శుక్రవారం) 03.05.24 సాయంత్రం 8 గంటలకు గడువు ముగియనుంది. గడువు ముగిసిన 8 గంటల తర్వాత...