టోక్యో: నూతన సంవత్సర తొలిరోజునే జపాన్ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6 గా నమోదైంది. ఆ భూకపం ధాటికి రోడ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న డిస్ప్లే బోర్డులు ఊగిపోయాయి. భవనాలు ఊగిపోయాయి. ఇలాంటి ఘటనలకు చెందిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ సుమారు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్ మీడియా వెల్లడించింది అందులో ఇషికావా నగరంలోనే అత్యధిక మంది మరణించినట్లు పేర్కొంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
Some of the Footage coming out of Japan following the 7.6 Magnitude Earthquake which Struck the Country earlier this morning is Insane and truly shows the Power of Geological Forces on this Planet. pic.twitter.com/iwCRB3jmCv
— OSINTdefender (@sentdefender) January 1, 2024