హైదరాబాద్: తెలంగాణలోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సెలర్లను నియమించనున్నారు. ఈ మేరకు నియామకానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ హైదరాబాద్, తెలంగాణ, పాలమూరు, జేఎన్ఏఎఫ్ఏయూ, డాక్టర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలకు వీసీలను నియమించనున్నారు. ఫిబ్రవరి 12న సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Also Read.. బచ్చా రేవంత్.. వైఎస్సార్, చంద్రబాబులకే భయపడలే.. నువ్వెంత..!