Sunday, April 28, 2024

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన పోచారం

spot_img

బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను కోరారు. జరగాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయాలని, షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటినందించాలని పోచారం సూచించారు. ఆయన వెంట ఇరిగేషన్ అధికారులు, అటవీ శాఖ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: ఓవర్‎టేక్ చేశారని ఇద్దరు యువకులను చితకబాదిన మేజిస్ట్రేట్

Latest News

More Articles