హైదరాబాద్: బంగారు పళ్లెంలో ఆర్థిక వనరులు అప్పగించాం. పదేళ్ల కాలంలో ఎంతో శ్రమించి సీఎం కేసిఆర్ సాధించిన రాష్ట్ర ఆర్థిక వనరులను ( SOTR ) కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్...
హైదరాబాద్: తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ తరువాత సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది....
సూర్యాపేట: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన కేసీఆర్ నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి...
హైదరాబాద్: తెలంగాణలో క్రమంగా ఊబకాయుల సంఖ్య పెరుగుతుందని జాతీయ పోషకాహార సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు శరీరంలో అనవసరపు కొవ్వులకు కారణం అవుతున్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. తెలంగాణ,...