రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తనిఖీల సందర్భంగా ముగ్గురు అనుమానితులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బహ్రెయిన్, కువైట్, దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ముగ్గురు...
రంగారెడ్డి: మంచాల మండలంలోని భూములకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని విషయం.. ఎమ్మెల్యే పై అనుచిత ఆరోపణలు చేస్తే చూస్తూ సహించేది లేదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్...
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద దాదాపు 150 కిలోల నుండి 200 కిలోల వరకు పక్కా సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న వ్యక్తులను రాజేంద్రనగర్ ఎస్ఓటి...
రంగారెడ్డి: మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లే స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టీచర్లు, చిన్నారులు భయంతో పరుగులు తీసారు. సమాచారం...
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పైనా ఓ కారు పల్టీ కొట్టింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ పిల్లర్ నెంబర్ 215 వద్ద...