న్యూఢిల్లీ: పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం రూ.47.66లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆదాయాన్ని రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు. గత 10 ఏళ్లలో...
ప్రధాని నరేంద్ర మోదీ ఓ అబద్ధాల కోరు అంటూ మంత్రి ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. సీఎం కేసీఆర్పై మోదీ నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని, ప్రధాని...
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని, ఎంఐఎం అభ్యర్థులు లేని చోట సీఎం కేసీఆర్కు సపోర్టు ఇవ్వాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ కార్యకర్తల్ని, ప్రజలను కోరారు. రాబోయే లోక్సభ...
హైదరాబాద్: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విషం కక్కారు. పాత పార్లమెంట్ లో చివరిసారిగా మాట్లాడిన ఆయన.. మరోసారి తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించారు. ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం మండిపడుతోంది. మంత్రి...