స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ సిద్ధమవుతుంది. ఈ మెగాటోర్నీకి ముందు జరిగే ఆసియాకప్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వలోని సెలెక్షన్ కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. భారత రెగ్యులర్ కెప్టెన్...
హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత బృందాన్ని ఈరోజు బీసీసీఐ ప్రకటించింది. టెస్టులు, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన అజింక్యా రహానే...
శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
దీపక్ హుడా (40 నాటౌట్), అక్షర్ (31 నాటౌట్) దూకుడుగా అడటంతో టీమిండియా...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రముఖ క్రికెటర్లందరూ భావోద్వేగ వీడియోను చేశారు.
ఈ వీడియోలో భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్,...
క్రికెట్ అభిమానులకు కొత్త సంవత్సరంలో మజాను అందించేందుకు టీమిండియా సన్నద్ధమైంది. జనవరి మూడో తేదీ నుంచే శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ను ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లకు సంబంధించిన స్క్వాడ్లను...