హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండి పడ్డారు. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడని విమర్శించారు. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి...
సికింద్రాబాద్: అనుమానమే లేదు 78 స్థానాల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొండా డివిజన్ సాంబమూర్తి నగర్, ఆదయ్య నగర్, గ్యాస్...
హైదరాబాద్: ఓటమి భయంతోనే హత్యా రాజకీయాలు చేస్తున్నారని విపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. దుబ్బాక MLA అభ్యర్థి కొత్తా ప్రభాకర్ రెడ్డిపై కత్తి తో జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సనత్ నగర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని సనత్ నగర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి...