పంజాబ్ లోని జల్పాయ్ గురి జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. స్కూటీని ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందగా..తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి...
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వావిళ్ళ బావి తండా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.....
హైదరాబాద్: అసెంబ్లీ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వాహనదారుడు మృతి చెందాడు. సైఫాబాద్ నుంచి నాంపల్లి వైపు వెళ్తుండుగా... నిజాం క్లబ్ గేటు ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్ పై...
మహబూబ్ నగర్ జిల్లా: వారం సంత కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో 6 మంది అక్కడికక్కడే దుర్మరణం...
మెదక్ జిల్లా: మెదక్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లికి గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు....