Monday, May 6, 2024

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం.. ఇద్దరు మృతి

spot_img

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వావిళ్ళ బావి తండా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్సు – ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

More Articles