హైదరాబాద్: వచ్చే నెలలో 3, 4, 5 తేదీల్లో ఈసీ తెలంగాణలో పర్యటించనుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేరుస్తున్నట్లు పేర్కొన్నారు....
ఓటరు నమోదు కార్యక్రమానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని, అది ఆప్షనల్ మాత్రమేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఫారమ్ 6బీలో అవసరమైన మార్పులు చేస్తామని సుప్రీం కోర్టు...
హైదరాబాద్: తెలంగాణలో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రానుంది.. అక్టోబర్ 3 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను...
హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని ప్రకటించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం...
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కారు రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓపెన్ రిగ్గింగ్ కు ప్రయత్నాలు చేస్తోందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల...