హైదరాబాద్: 2024 పద్మపురస్కారాల్లో టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి అరుదైన దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం అయిన పద్మవిభూషణ్ వచ్చిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు....
భారత ప్రభుత్వం చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసిందన్న వార్తను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కూడా తన సంతోషాన్ని పంచుకుంటూ కృతజ్ఞతలు...
సినీరంగంలో విశిష్ట సేవలందించినందుకు గానూ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతో మెగాస్టార్ అభిమానునలు సంబురాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ అవార్డు...
మెగాస్టార్ చిరంజీవికి రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. గురువారం రాత్రి 2024 పద్మ పురస్కారాలకు సంబంధించిన జాబితాను వెల్లడించారు. ఐదుగురికి పద్మ విభూషణ్, 17మందికి పద్మభూషణ్...
కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లోనే అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంత్యంత వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని కనులారా చూసేందుకు పలువురు ప్రముఖులు...