తెలంగాణ కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే తాము ఓటు అడగమని, రుజువు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాలు...
రైతుబంధు ఆపాలని రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు.. ఇది న్యాయమా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి మద్దతుగా...
అందోల్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని అన్నారు సీఎం కేసీఆర్. అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే...
రైతులకు రైతుబంధు అందకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ కుట్రలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ 2.5 కోట్ల రైతు కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు....
రైతులకు పెట్టుబడి కింద ఇచ్చే రైతుబంధును ఈసీ ఆపడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రైతులకు పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు అని ప్రశ్నించారు. ఎరువులకు, విత్తనాలకు పైసలిచ్చే రైతబంధును బంద్...