గజ్వేల్ : ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక విషయాలు మాట్లాడుతోందని, మేం గెలిస్తే మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి ఇప్పుడు అని సీఎం కేసీఆర్ అన్నారు....
నియోజకవర్గంలో జరిగిన అభివృద్దే నా ప్రచార అస్త్రాలు అని సూర్యపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కార్యకర్తలే తన ప్రచార రథసారథులు అని, ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన...
కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ల పేరుతో కొత్త డ్రామాకు తెర లేపుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు ఇలా బాండ్ పేపర్లు రాయటం కాంగ్రెస్...
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ ద్రోహి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయిన వ్యక్తి అని కేసీఆర్ ఫైర్ అయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన...