రాష్ట్రంలో మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరుస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెరకు రైతులను మోసం చేస్తోందని విమర్శించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో నిర్వహించిన...
సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తప్పుడు ప్రచారం చేసినందుకు, గోబెల్స్ ప్రచారం చేసినందుకు సీఏం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు....
కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలన్న పిల్ను ఢిల్లీ హైకోర్టు ఇవాళ(గురువారం) మరోసారి తిరస్కరించింది. లిక్కర్ పాలసీ స్కాంకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత నెల కేజ్రీవాల్ను ఇడి అదుపులోకి తీసుకుంది....
ప్రభుత్వ కక్ష పూరిత వైఖరి వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్ట పోయిందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నీళ్ళను ఏలా ఇవ్వాలో తెలియక ప్రభుత్వం విఫలమైందన్నారు.ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ తెలంగాణభవన్ లో...
మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు సీఎం కావడం మన దురదృష్టమన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. ప్రజల ఆరోగ్యం,మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు...