అవినీతిని నిరోధించే క్రమంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఏర్పాటైన సంస్థ లోక్ పాల్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా లోక్ పాల్ కు నూతన చైర్మన్, ఇతర సభ్యులను...
ఎప్పుడైతే బీసీలకు న్యాయం జరుగుతుందో అప్పుడే మహిళ రిజర్వేషన్లు అమలవుతాయన్నారు ఎమ్మెల్సీ కవిత. 2006 నుండి ఇప్పటి వరకు జాగృతి స్థాపించినప్పుడు అనేక ఉద్యమాలు చేసామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బతుకమ్మ పండుగ...
కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే...
దేశ వ్యాప్తంగా బీసీలకు న్యాయం జరిపించటమే బీఅర్ఎస్ లక్ష్యమన్నారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పాలనలో బీసీ లను ఎందుకు పట్టించు కాలేదో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో...