యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. అందులో అనుమానమే లేదు. కేసీఆర్ మూడోసారి ముచ్చటగా మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
యాదాద్రి భువనగిరి: తెలంగాణ చేనేత హెల్త్ కార్డు ద్వారా ఓపీ సేవల కోసం రూ. 25 వేలు ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్...
యాదాద్రి భువనగిరి: అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నైపుణ్యం ఉన్న నేతన్నలు మన తెలంగాణ నేతన్నలు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కొనియాడారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి...
ఐఎస్బి మొహాలీలో మంత్రి కేటీఆర్ ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. ఈ కోర్సులో చేరిన వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ ప్రభుత్వాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీసులో పనిచేస్తున్న పలువురు మంత్రి...