అదుపుతప్పిన కారు చెరువులో పడటంతో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న...
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ దర్గా దగ్గర ఈత కోసం వెళ్లి చెరువులోకి దిగి, ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. కౌకూరి దర్గాలో గంధం...
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామర్లపల్లి లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను సోహెల్ (17),కైసార్ (30), ముస్తఫా (3) గా గుర్తించారు. హైదరాబాద్ కి చెందిన వీరు...