నేడు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బేగంపేట నుంచి సోమాజిగూడ వరకు అరగంటపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసులు తెలిపారు. రాత్రి 7.40 నుంచి 8.10 నిమిషాల మధ్య బేగంపేట ఎయిర్...
బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్ అయ్యారు. "ఆయనకు భారతరత్న ప్రదానం చేయడం నాకు చాలా...
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం రూ.47.66లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆదాయాన్ని రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు. గత 10 ఏళ్లలో...
హైదరాబాద్: దళిత జాతిని మరోసారి దగా చేశారు. కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు? అని ప్రశ్నించారు తెలంగాణ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ. మాదిగలకు రిజర్వేషన్లు కావాలని, వర్గీకరించాలని ఇప్పటికే తెలంగాణ...