హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని, ఎంఐఎం అభ్యర్థులు లేని చోట సీఎం కేసీఆర్కు సపోర్టు ఇవ్వాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ కార్యకర్తల్ని, ప్రజలను కోరారు. రాబోయే లోక్సభ...
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు గుణపాఠం చెప్పేందుకు మోడీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. కెనడియన్ పౌరులకు వీసా సేవలను భారత్ తక్షణమే రద్దు చేసింది. భారత పౌరులు కెనడాకు వెళ్లి అక్కడ...
న్యూఢిల్లీ : కొత్తగా నిర్మించిన పార్లమెంట్లో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. సెప్టెంబర్...
హైదరాబాద్: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విషం కక్కారు. పాత పార్లమెంట్ లో చివరిసారిగా మాట్లాడిన ఆయన.. మరోసారి తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించారు. ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం మండిపడుతోంది. మంత్రి...
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేసిన మహిళ రిజర్వేషన్ బిల్లు ఆమోదం దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20న మహిళ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టె అవకాశం...