టీమ్ఇండియా ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ను 4-1 తేడాతో చిత్తు చేసింది. హైదరాబాద్ టెస్టులో మినహా.. వైజాగ్, రాజ్కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచుల్లో భారత్ విజయాలను నమోదు చేసింది. దీంతో...
టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. టెస్టు క్రికెట్ ఆడే సీనియర్ మెన్స్ ప్లేయర్లకు ఫీజులను భారీగా పెంచింది. ఇందుకోసం బీసీసీఐ ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ను తీసుకొచ్చింది. ప్రస్తుతం టెస్టు...
రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 5 వికెట్లతో విజయాన్నిసాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను మరో టెస్టు మిగిలుండగానే...
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తమ బాబుకు...
రాజ్కోట్ వేదికాగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించిన భారత్ జట్టు... ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. గత వారం న్యూజిలాండ్.. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై వరుసగా...