భారత్ జింబాబ్వే షెడ్యూల్ ఖారారైంది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత జింబాబ్వేలో అడుగుపెట్టనుంది భారత్. ఈ పర్యటనలో భాగంగా భారత్ మొత్తం 5 టీ20 సిరీస్ మ్యాచ్లు ఆడనుంది. భారత జట్టు జూలైలో...
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు రాణించడంతో స్టోక్స్ సేన మొదటి రోజే మూడో సెషన్లో కుప్పకూలింది. టీమిండియా...
కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించిన భారత జట్టు సొంతగడ్డపై ఇంగ్లండ్ను ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. ఐదు టెస్టుల సిరీస్లో బెన్ స్టోక్స్ సేనను చిత్తుగా ఓడించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది....