ఖమ్మంలోని జిల్లా దవాఖానకు ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ’ గుర్తింపు దక్కింది. శిశువులకు పుట్టిన వెంటనే ముర్రుపాలు అందించటం, కనీసం ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగే లా అవగాహన కల్పించటం ద్వారా...
కరువు కటకాలు.. ఆత్మహత్యలకు నెలవైన తెలంగాణ నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతూ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా...
ఖమ్మం ఆసుపత్రికి బీఎఫ్హెచ్ఐ గుర్తింపు లభించింది. రాష్ట్రంలో ఈ సర్టిఫికెట్ సాధించిన ఆరో దవాఖానగా రికార్డు సాధించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక అక్రిడిటేషన్లతో తెలంగాణ జాతీయ రికార్డు కొట్టేసింది. తల్లిపాలను ప్రోత్సహించేందుకు...
లండన్ లోని భారత హై కమిషనర్ విక్రం కె. దురై స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కే. తారక రామారావు ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్...
కుర్మ, యాదవుల కుల వృత్తిని కించ పరుస్తూ యాదవ సామాజిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిపిసిసి అధ్యక్షులు రేంవత్ రెడ్డి వెంటనే యావత్ యాదవ సామాజిక...