Sunday, April 28, 2024

తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఢీకొని ఇద్దరు మృతి

spot_img

పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరిగింది. తెలంగాణ ఎక్స్ ప్రెస్ డీకొనడంతో రాజు (40), యాకూబ్ (45) అనే వ్యక్తులు మరణించారు. తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ నుండి సికింద్రాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు క్యాంటీన్ కు వాటర్ సప్లయ్ చేసే వారీగా గుర్తించినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

Latest News

More Articles