Sunday, April 28, 2024

మంజీరా నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

spot_img

సంగారెడ్డి జిల్లా: మంజీరా నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. రాయికోడ్ (మం) సిరూర్ వద్ద మంజీరా బ్యాక్ వాటర్ లో మహిళా మృతదేహాన్ని గుర్తించిన మత్స్యకారులు.. పోలీసులకు సమాచారం అందించారు.  మహిళ మృతదేహంతో పాటు ఓ రాయిని పెట్టి రగ్గులో చుట్టి కట్టి మంజీరా నదిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు రాయికోడ్ పోలీసులు వెల్లడించారు.

Also Read.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజలు పశ్చాతాప పడుతున్నారు

Latest News

More Articles