Sunday, April 28, 2024
Homeబిజినెస్

బిజినెస్

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ‘దామ్‌ వైరస్‌’ ముప్పు..?

హైదరాబాద్: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు దామ్‌ వైరస్‌ ముచ్చెమటలు పట్టిస్తున్నది. మొబైల్‌లోని ఒరిజినల్‌ డేటాను కూడా డిలీట్‌ చేయడం ఈ వైరస్ ప్రత్యేకత. ఈ వైరస్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని జాతీయ సైబర్‌...

జూన్‌ 14 వరకు ‘ఆధార్‌ అప్‌డేట్‌’ ఉచితం

హైదరాబాద్: ఆధార్‌లో పుట్టినతేదీ, చిరునామా, పేరులో మార్పులను ఆన్‌లైన్‌ ద్వారా జూన్‌ 14వరకు  ఉచితంగా మార్చుకోవచ్చు. ఈ మేరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) అవకాశం కల్పించింది. మైఆధార్‌ పోర్టల్‌...

గ్రామ పంచాయ‌తీల‌కు రూ.1190 కోట్లు విడుద‌ల‌

హైద‌రాబాద్‌: గ్రామ పంచాయ‌తీల‌కు గ‌త కొంత కాలంగా నిలిచిపోయిన పాత బ‌కాయీలు రూ.1190 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేర‌కు ఆర్థిక మంత్రి...

ఈవీపై ఇన్సెంటీవ్ తగ్గింపు పర్యావరణానికి గొడ్డలిపెట్టు.. నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

హైదరాబాద్: ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఇన్సెంటీవ్ తగ్గిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడం పర్యావరణ పరిరక్షణ చర్యలకు గొడ్డలిపెట్టులాంటిదని తెలంగాణ పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు...

హైదరాబాద్‌లో గృహ నిర్మాణాల జోరు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇండ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. 2022తో పోల్చితే 2023లో 104 శాతం వృద్ధిరేటు ఉంటుందని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ విశ్లేషణ సంస్థ అనరాక్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌సహా...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics