గురుకుల్లో జూనియర్ లెక్చరర్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్. నేడు 2,717 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను నేడు నియామక బోర్డు వెల్లడించనుంది. 1924...
ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోం ఇక ముగిసినట్టేనని పరిశీలకులు అంటున్నారు. కంపెనీలు, ఉద్యోగుల్లో వస్తున్న మార్పులే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగులకు ఆఫీసుకు...
బీఎస్సీ నర్సింగ్ కోర్సులో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. నీట్ హాజరు తప్పనిసరి నిబంధన నుంచి సడలింపు ఇచ్చింది. ఈఏపీ సెట్ (ఎంసెట్) హాజరైనా, మెరిట్ ఆధారంగా...
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (HCM) డిపార్ట్ మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన...
న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర విభాగాలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం...