రోడ్డు ప్రమాదం కేసులో సినీ నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరైంది. రెండు రోజుల క్రితం నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు...
ఎన్నికల ప్రచారంలో ఎవరో పండ్ల రసంలో విషం కలిపి ఇచ్చారని దాని ఫలితంగానే తాను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని నటుడు మన్సూర్ అలీఖాన్ ఆరోపిస్తూ ఇవాళ(శుక్రవారం) తెలిపారు. వేలూర్ నియోజకవర్గ స్వతంత్ర...
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే...
టాలీవుడ్ హీరోయిర్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరంభ పేరుతో హైదరాబాద్ లో కొత్త రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఇది వెజ్ రెస్టారెంట్. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే...