హైదరాబాద్: తెలంగాణ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తాజాగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో టాప్ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన అలియంట్ గ్రూపు సంస్థ .. హైదరాబాద్లో కొత్త సెంటర్ను...
హైదరాబాద్: కేంద్ర కేబినెట్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్రమంత్రి కిరెన్ రిజుజు ను న్యాయశాఖ బాధ్యతల నుంచి మోడీ సర్కార్ తొలగించింది. నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్ ను నియమించింది....
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ, లెజిస్లేటివ్ పార్టీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్...
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 2001 మే 17న కరీంనగర్లో నిర్వహించిన ‘సింహగర్జన’కు నేటితో 22 ఏండ్లు పూర్తవుతుంది. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)...
పాలెం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 29 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాల భవనాన్ని ప్రారంభించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి...