కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తాను చేయగలిగినంతా చేశానని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని అన్నారు. అందరం...
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవరూ లేరన్న మంత్రి హరీశ్ రావు.. మాతృ ముర్తులందరికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఆయన.. అలాంటి తల్లిని సంరక్షించుకునేందుకు సీఎం కేసీఆర్...
తమిళనాడు రాష్ట్రంలో కల్తీసారా తాగి ముగ్గురు మృతి చెందగా..మరో పది మంది పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్రం లోని విల్లుపురం జిల్లా మరకానంలో కల్తీ సారా తాగి ముగ్గురు మృతి చెందారు. మరో...
మహారాష్ట్ర పర్భానీ జిల్లాలో దారుణం జరిగింది. సెప్టిక్ ట్యాంక్ ని శుభ్రం చేస్తుండగా వెలువడిన విషపూరిత వాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు చనిపోయారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్న...
వాట్సాప్ తో మెసేజ్ లు సెండ్ చేయాలంటే ఇంటర్నెంట్ తప్పని సరి. ఇయితే ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఇంటర్నెంట్ లేకుండానే వాట్సాప్ తో మెసేజ్ లు చేయవచ్చు. దీని కోసం ఇప్పుడు...