ఒకనాడు ఆకలి కేకలు వినిపించిన తెలంగాణ ప్రాంతం.. నేడు కడుపునిండా తినటమే కాదు, తోటి రాష్ట్రాల ఆకలి తీర్చి దేశానికే బువ్వ పెట్టేస్థాయికి ఎదిగింది. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో...
న్యూఢిల్లీ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. రాజ్నాథ్ సింగ్ను కలిసి హైదరాబాద్లో స్కైవేలు, స్కై వాక్స్ కోసం...
హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బిఆర్ఎస్ నాయకులు మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో పలువురు మహారాష్ట్రకు చెందిన ప్రముఖులు పార్టీలో చేరారు. జనతాపార్టీ లాతూర్ జిల్లా...
హైదరాబాద్: విపక్షాల భేటీలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆమాద్మీ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన బ్లాక్ ఆర్డినెన్స్ బహిరంగంగా వ్యతిరేకించి, రాజ్యసభలో తన 31 మంది రాజ్యసభ ఎంపీలు ఆర్డినెన్స్ను...
హైదరాబాద్: మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లో జరుగనున్న అఖిల...