Sunday, April 28, 2024
Homeజాతీయం

జాతీయం

కుప్వారా ఎన్‌కౌంటర్ లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇవాళ(శుక్రవారం) జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం...

అల్లకల్లోలంగా బిపర్‌జాయ్‌.. ఎక్కువ రోజులు కొనసాగిన తుఫాన్‎గా రికార్డ్

అతి తీవ్ర తుఫాను బిపర్‌జాయ్‌ గుజరాత్‌ తీరాన్ని తాకింది. గురువారం రాత్రి కచ్‌ ప్రాంతంలోని లఖ్‌పత్‌ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్‌ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్‌, సౌరాష్ట్ర...

మహారాష్ట్ర నాగ్‎పూర్ లో బీఆర్ఎస్ తొలి కార్యాలయం ప్రారంభం

జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ పార్టీ పలు రాష్ట్రాల్లో విస్తరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది.ఇందులో భాగంగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలను నిర్వహించిన గులాబీ బాస్ పార్టీ కార్యాలయాన్ని మహారాష్ట్రలో...

సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో గులాబీ మయమైన నాగ్‌పూర్‌ పట్టణం

హైదరాబాద్: ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రజలను దృష్టించిన ఆకర్షించిన బిఆర్ఎస్ పార్టీ అదే జోరును కొనసాగిస్తున్నది. సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నది.  ఇప్పటికే...

బీహార్ ముఖ్యమంత్రి భద్రతలో భారీ వైఫల్యం..!

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్  భద్రతలో భారీ వైఫల్యం కలకలం రేపింది. సీఎం తన ఇంటి నుంచి మార్నింగ్ వాక్ కోసం బైటకు వచ్చిన సమయంలో ఓ బైక్ ఆయన దిశగా దూసుకొచ్చింది. సీఎం...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics