హైదరాబాద్: విపక్షాల భేటీలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆమాద్మీ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన బ్లాక్ ఆర్డినెన్స్ బహిరంగంగా వ్యతిరేకించి, రాజ్యసభలో తన 31 మంది రాజ్యసభ ఎంపీలు ఆర్డినెన్స్ను...
హైదరాబాద్: మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లో జరుగనున్న అఖిల...
హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత బృందాన్ని ఈరోజు బీసీసీఐ ప్రకటించింది. టెస్టులు, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన అజింక్యా రహానే...
హైదరాబాద్: 10 ఏళ్లలో అడుగు పెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను చాలా ఘనంగా జరిగాయి. నిన్న ఒక్క రోజు అమర జ్యోతి ప్రారంభించి... అమరులకు నివాళులు అర్పిస్తూ వారిని గుర్తు చేసుకున్నాము. అమరులకు...
జమ్మూకశ్మీర్ లో ఇవాళ(శుక్రవారం) భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కుప్వారాలోని మచల్ సెక్టార్ లో గల నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో పోలీసులు, ఆర్మీ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్...