Sunday, May 5, 2024
Homeవైరల్

వైరల్

మలేషియాలో 2 ఆర్మీ హెలికాప్టర్లు కూలి 10 మంది సిబ్బంది మృతి.!

మలేషియాలోని నేవల్ బేస్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. మేలో వేడుక కోసం రిహార్సల్ చేస్తున్న రాయల్ మలేషియా నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది...

భట్టి మీటింగులో పవర్ కట్.. 20నిమిషాల పాటు చీకట్లోనే డిప్యూటీ సీఎం.!

కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పాలన ఏ రీతిలో ఉందని చెప్పడానికి ఉదాహరణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్. రాష్ట్రంలో అసలు కరెంట్ కోతలే లేవని చెబుతున్న...

మోదీ కంటే గొప్పోళ్లు ఉన్నారనుకునేవాళ్లు దేశ ద్రోహులేనట..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని..వారి కంటే గొప్పవాళ్లు ఉన్నారని నమ్మేవారు దేశద్రోహులేనని బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ అన్నారు. నోయిడా లోకసభ స్థానం నుంచి పోటీ...

రకుల్ ప్రీత్ కొత్త రెస్టారెంట్..ఎక్కడంటే?

టాలీవుడ్ హీరోయిర్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరంభ పేరుతో హైదరాబాద్ లో కొత్త రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఇది వెజ్ రెస్టారెంట్. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే...

యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ.!

ఎన్నికల ప్రచారంలో ఓటర్లు ఆకట్టుకునేందుకు నాయకులు చేసే పనులు వింతగా అనిపిస్తుంటాయి. వీధుల్ని శుభ్రం చేయడం..చిన్న పిల్లలకు ముడ్డి కడగడం, వారికి స్నానాలు చేయించడం, వ్రుద్ధుల దగ్గర కూర్చుని చర్చించడం ఇలాంటివి ఎన్నో...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics