ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన ఓటు వేశారు. ఇస్రో చీఫ్ సోమనాథ్ సామాన్యుల వలే క్యూలైన్లో నిల్చుండి తన ఓటు హక్కును...
కేసీఆర్ ..ఈ పదంలో ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉంటాయి. ఓ విధంగా చెప్పాలంటే ఆ పేరే ఓ సంచలనం. ఆయన మాటలు వింటుంటే..ఇంటి పెద్ద మాట్లాడినంత ధైర్యంగా ఉంటుంది. కేసీఆర్ ను పిల్లలు...
మలేషియాలోని నేవల్ బేస్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. మేలో వేడుక కోసం రిహార్సల్ చేస్తున్న రాయల్ మలేషియా నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది...
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పాలన ఏ రీతిలో ఉందని చెప్పడానికి ఉదాహరణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్. రాష్ట్రంలో అసలు కరెంట్ కోతలే లేవని చెబుతున్న...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని..వారి కంటే గొప్పవాళ్లు ఉన్నారని నమ్మేవారు దేశద్రోహులేనని బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ అన్నారు. నోయిడా లోకసభ స్థానం నుంచి పోటీ...