Friday, May 10, 2024

దేశవ్యాప్తంగా శాంతిభద్రతలు.. మొదటి స్థానంలో తెలంగాణ..!

spot_img

ఢిల్లీ: తెలంగాణ మరో ఘనతను సాధించింది. అతి తక్కువ ప్రజా ఫిర్యాదులు కలిగిన రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. మే నెల కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPGRAMS) నెలవారీ నివేదికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

15,000 కంటే తక్కువ ఫిర్యాదుల జాబితాలో తొలివరుసలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో 2,633 ఫిర్యాదులు మాత్రమే నమోదు అయ్యాయి. 72.49 స్కోర్‌తో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానం సాధించింది. తరువాతి స్థానాల్లో 55.75 స్కోర్ తో ఛత్తీస్‌గఢ్, 49.69 స్కోర్ తో ఉత్తరాఖండ్ ఉన్నాయి. సరాసరి 8 రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులను పరిష్కరిస్తున్నదని నివేదిక స్పష్టం చేసింది.

Latest News

More Articles