Friday, May 3, 2024

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు తీవ్ర అస్వస్థత

spot_img

ఖమ్మం జిల్లా : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని ఖమ్మం వైద్యులు తెలిపారు.

Also Read.. ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల

Latest News

More Articles